Wednesday, 10 November 2021

నల్ల చట్టాల విషయంలో రైతు మనస్తాపం .. సింగూ బోర్డర్ లో చెట్టుకు ఉరేసుకొని రైతు ఆత్మహత్య

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన తిక్రీ, ఘాజీపూర్, సింగూలలో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం సాగు చట్టాల రద్దును వ్యతిరేకిస్తోంది. ఒక పక్క రైతుల ఆందోళనలు ఉదృతం చేయాలని భావిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bYQqc4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour