Wednesday, 10 November 2021

షర్మిల పాదయాత్రకు బ్రేక్ - డిసెంబర్ 15 తరువాతే : టీఆర్ఎస్ కు పోటీగా - 72 గంటల నిరాహార దీక్ష..!!

వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. తెలంగాణలో పార్టీ స్థాపించి..రాజన్న రాజ్యం లక్ష్యంగా ప్రకటించిన షర్మిల చేవెళ్ల వేదికగా తన పాదయాత్ర ప్రారంభించారు. 22 రోజులుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మొదలు పెట్టి ప్రస్తుతం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలో కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు తన పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లుగా షర్మిల ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HjuRld
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour