Wednesday, 10 November 2021

కేసీఆర్‌తో పాటే జగన్: ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కోసం స్కెచ్: తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం ఇచ్చిన ఊపు అంతా ఇంతా కాదు. డబ్బులు పంచకపోయినా.. స్వయానా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి రాకపోయినా.. ప్రజలు మాత్రం ప్రభుత్వానికి అండదండగా నిలిచారనేది బద్వేలు ఉప ఎన్నిక ఫలితం స్పష్టం చేసింది. 2019తో పోల్చుకుంటే రెట్టింపు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bXNmgA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour