Sunday, 14 November 2021

పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ హవా - రాత్రికి పూర్తి ఫలితాలు : కుప్పంలో ఉద్రిక్తత..!!

పెండింగ్ పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ రోజున పోలింగ్ నిర్వహించింది. మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో ఇవాళ (ఆదివారం) సర్పంచ్‌ స్ధానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసి..కౌంటింగ్ కొనసాగుతోంది. ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ హవా కొనసాగుతోంది. మొత్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3neezSz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour