Tuesday, 23 November 2021

మళ్లీ వర్షాలు - నేడు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ : రెండు జిల్లాలపై భారీ ప్రభావం..!!

భారీ వర్షాలు..వరదలతో ఏపీలోని నాలుగు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ప్రాణ నష్టం..ఆస్తి నష్టం భారీగా జరిగింది. రోడ్లు - రైల్వే ట్రాక్ లు దెబ్బ తిని రవాణా వ్యవస్థ పైన ప్రభావం పడింది. అయితే, ఇప్పుడు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి సమాచారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు-శ్రీలంక తీరంలో(ఈ రోజు) బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cKvar8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour