Tuesday, 23 November 2021

ఏపీకి కేంద్రం రిలీఫ్ - నిధులు విడుదల : రెండు నెలల మొత్తం ఒకేసారి..!!

ఆర్దిక కష్టాలతో సతమతం అవుతున్న ఏపీకి కేంద్రం కొంత ఊరట ఇచ్చింది. ఏపీకి రుణ పరిమితి పెంచాలని కోరుతూ కొంత కాలంగా ఏపీ ఆర్దిక మంత్రితో పాటుగా ఆర్దిక శాఖ అధికారులు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సైతం గత ప్రభుత్వం చేసిన రుణాల కారణంగా..తమ ప్రభుత్వ పరిమితి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xlIqM7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour