Tuesday, 23 November 2021

50 వేల హెక్టార్లలో పంట నష్టం.. మొత్తం 68 శాతం ఎఫెక్ట్... ఎక్కడ అంటే

తమిళనాడులో వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. చెన్నై, ఇతర పట్టణాలు, గ్రామాల్లో వరదనీరు పోటెత్తింది. నగరాలు/ పట్టణాలు ఇళ్లు దెబ్బతినగా.. గ్రామాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. మళ్లీ వానలు అని చెప్పడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ సారి కురిసిన వర్షాలతో రాష్ట్రంలో 50 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. ఇదీ వానకాలం పంటలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cFcdpJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour