Wednesday, 10 November 2021

పీఆర్సీపై రాని స్పష్టత-ఉద్యోగుల్ని చర్చలకు పిలిచిన జగన్ సర్కార్-నేడు కీలక ప్రకటన

ఏపీలో ఉద్యోగుల వేతన సవరణ నివేదిక నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పీఆర్సీ నివేదిక కోసం రోజూ సచివాలయం చుట్టూ తిరుగుతున్న ఉధ్యోగులు నిన్న ఏకంగా అక్కడే బైఠాయించారు. పీఆర్సీ నివేదికపై తేలిస్తేనే ఇళ్లకు వెళ్లామని తేల్చిచెప్పారు. దీంతో సీఎం జగన్ వద్దకు సీఎస్ సమీర్ శర్మ పరుగులు తీశారు. అయితే రాత్రివరకూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3olslBV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour