Tuesday, 30 November 2021

At-risk: నెగెటివ్ రిపోర్ట్ వచ్చినా.. 14 రోజుల క్వారంటైన్: కేంద్రం కఠిన నిబంధనలు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. క్రమంగా విస్తరిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని దాటేసింది. ఇప్పటిదాకా 20 దేశాల్లో అడుగు పెట్టింది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఆయా దేశాలన్నింట్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లోనూ ఈ కొత్త మహమ్మారి ఎంట్రీ ఇచ్చిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32DJBLC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour