Tuesday, 30 November 2021

వరద ప్రభావిత గ్రామాల్లోకి సీఎం జగన్ - బాధితులకు పరామర్శ : మూడు జిల్లాల్లో.. రెండు రోజులు..!!

ఏపీలో భారీ వర్షాలు..వరద ప్రభావంతో అతలా కుతలమైన మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 2,3 తేదీల్లో జగన్ తన సొంత జిల్లా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి..బాధితులను పరామర్శించనున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో బాధితులను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pjPJk5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour