Tuesday, 30 November 2021

భారీగా పెరగనున్న కరెంటు చార్జీలు -21,550 కోట్ల లోటులో డిస్కమ్‌లు : సబ్సిడీని పెంచని ప్రభుత్వం ..!!

కొంత కాలంగా విద్యుత్ - ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమని ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే వీటి పైన నిర్ణయం తీసుకుంటారని అంచనా వేసారు. అయితే, ప్రభుత్వం ఛార్జీల పెంపు పైన నిర్ణయం ప్రకటించలేదు. ఇదే సమయంలో రెండేళ్ల కాలానికిగాను టీఎస్ఈఆర్సీకి డిస్కమ్‌లు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లే ఛార్జీల పెంపు అంశాన్ని సూచిస్తున్నాయి.ప్రస్తుత (2021-22), వచ్చే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3I7nLR4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour