Tuesday, 30 November 2021

విదేశీ ప్రయాణీకులకు 7 రోజుల క్వారంటైన్ - మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం : అమల్లోకి తాజా ఆంక్షలు..!!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న 'ఓమిక్రాన్' దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్ విస్తురిస్తున్నట్లుగా గుర్తించిన దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో భాగంగా హై రిస్కు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలంటూ ఆదేశాలిచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rod0nj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour