Tuesday, 30 November 2021

షర్మిల తన జన్మదినం నాడే - పోరాటం కొనసాగింపు : పాదయాత్ర రాజకీయంగా నిలబెట్టేనా..!!

తెలంగాణలో రాజకీయ పార్టీ ఆరంభించి.. భారీ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఈనెల 17 నుంచి తిరిగి ప్రారంభించేందుకు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సమయాత్తమవుతున్నారు. డిసెంబర్ 17 షర్మిల జన్మదినం. అదే రోజు నుంచి తిరిగి తన పాదయాత్ర కంటిన్యూ చేయాలని డిసైడ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o9iDUr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour