Monday, 15 November 2021

దక్షిణాది సదస్సుకు కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు.?ఆ కారణం చేతనైతే ప్రజలు క్షమించరన్న పొన్నాల.!

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సమస్యలపై సమీక్షలు చేయడంతో పాటు, స్థానికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులను కేంద్రానికి నివేధించడంలో దక్షిణ భారత సదస్సు ఒక ప్రత్యేక వేదికగా పరిణమిస్తుంది. సమస్యల నివేదనకు ఇంతకంటే మరో గొప్ప వేదిక దొరుకుతుందా అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ సమావేశానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3chuyIY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour