Monday, 22 November 2021

రాజధాని లేని అధోగతికి రాష్ట్రం; బిల్లుల ఉపసంహరణ జగన్ రాజకీయ కుట్ర : ఎంపీ కనకమేడల

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లులను తాత్కాలికంగా రద్దు చేస్తూ, మళ్లీ సమగ్రంగా మెరుగైన బిల్లును ప్రవేశపెడతామని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత గందరగోళానికి గురిచేసింది . అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి న్యాయపరంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దీనిని రద్దు చేస్తున్నామని మళ్లీ పూర్తి సమగ్రమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CKFyJI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour