Wednesday, 10 November 2021

20 జిల్లాల్లో రెడ్ అలర్ట్..8 ప్లైట్స్ రద్దు.. తమిళనాడులో వర్ష బీభత్సం

తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతుంది. బుధవారం చెన్నై, చెంగల్ పెట్, తిరువల్లూరు, కాంచీపురం, విల్లుపురంలో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు వాన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రేపు దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు గుండా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో బుధవారం భారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31DFq1R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour