Wednesday, 10 November 2021

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: ఎంపీల్యాడ్స్ నిధులు పునరుద్ధరణ, ప్రతి ఎంపీకి రూ. 5 కోట్లు

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో ముఖ్యంగా పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్) పునరుద్ధరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో నిలిపేసిన ఎంపీ-లాడ్స్ నిధులను పునరుద్ధరిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నుంచి రూ. 2 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులను మంజూరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n5jWn3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour