Wednesday, 10 November 2021

పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాల పట్టు-అయిదున్నార గంటల నిరీక్షించినా.. : నేడు కార్యాచరణ ఖరారు..!!

ఏపీలో ఉద్యోగ సంఘాల నుంచి పీఆర్సీ కోసం ఒత్తిడి పెరుగుతోంది. పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న పరిస్థితుల్లో తమకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని కోసం వెలగపూడిలోని సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అయిదున్నార గంటల పాటు నిరీక్షించారు. ఏపీ ఉద్యోగ సంఘాలు కొంత కాలంగా పీఆర్సీతో పాటుగా పెండింగ్ డీఏలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n4WHcF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour