Wednesday, 10 November 2021

నారా లోకేష్ అనంతపురం టూర్: జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు

అనంతపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. ఎయిడెడ్ కళాశాలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడానికి నిరసనగా ఆయన ఇవ్వాళ అనంతపురానికి వచ్చారు. బాధిత విద్యార్థులతో సమావేశం అయ్యారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30b8tt6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour