Wednesday, 24 November 2021

కొండపల్లి ఎన్నిక పూర్తి-టీడీపీకి 16-వైసీపీకి 15-ఛైర్మన్ ను నిర్ణయించనున్న హైకోర్టు

ఎట్టకేలకు కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు పూర్తయ్యాయి. రెండు రోజులుగా వరుసగా వాయిదా పడుతుూ వస్తున్న ఎన్నికలను ఇవాళ హైకోర్టు ఆదేశాలతో పూర్తి పోలీసు భద్రత మధ్య నిర్వహించారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు ఈసారి గందరగోళం చేయకుండా తమ స్ధానాలకే పరిమితమయ్యారు. దీంతో ఎన్నికను వీడియో షూటింగ్ తీసి మరీ నిర్వహించారు. ముందుగా ఎన్నికల్లో గెలిచిన టీడీపీ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l6SdRl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour