ఎట్టకేలకు కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు పూర్తయ్యాయి. రెండు రోజులుగా వరుసగా వాయిదా పడుతుూ వస్తున్న ఎన్నికలను ఇవాళ హైకోర్టు ఆదేశాలతో పూర్తి పోలీసు భద్రత మధ్య నిర్వహించారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు ఈసారి గందరగోళం చేయకుండా తమ స్ధానాలకే పరిమితమయ్యారు. దీంతో ఎన్నికను వీడియో షూటింగ్ తీసి మరీ నిర్వహించారు. ముందుగా ఎన్నికల్లో గెలిచిన టీడీపీ,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l6SdRl
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment