Friday, 1 October 2021

Girlfriend: కాలేజ్ క్యాంపస్ లో యువతి గొంతు కోసి చంపేశాడు, ప్రాణం పోతుంటే నవ్వుతూ చూసిన సైకో !

కొచ్చి/ కొట్టాయం/ చెన్నై: ఒకే కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యాయింది. ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది. చాలాకాలం నుంచి యువతి, యువకుడు కలిసి తిరిగారని సమాచారం. యువకుడు మాత్రం ఆమెను ప్రేమించాడు. అయితే యువతి అతనితో స్నేహితురాలిగానే ఉందని తెలిసింది. కొంతకాలం ఇద్దరి మద్య తేడాలు రావడంతో ఆ యువతి అతనితో అంటిముట్టనట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kZNNfl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour