Saturday, 2 October 2021

197 రోజుల కనిష్టానికి కరోనా యాక్టివ్ కేసులు .. భారత్ లో కరోనా తాజా పరిస్థితి ఇదే !!

భారత దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 24,354 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి నుండి 8.8 శాతం స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో కనీసం 234 మంది కరోనా కారణంగా మరణించారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14.29 లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oqNlsJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour