Friday, 1 October 2021

ఏపీ స్కూల్స్ లో కరోనా తిష్ట ; కేసులు అధికంగా ఉన్న జిల్లాలోనే; నవోదయ స్కూల్ లో 21 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. స్కూల్స్ ను మాత్రం కరోనా వదలటం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట స్కూల్స్ లో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో నవోదయ స్కూల్ లో కరోనా కలకలం రేగింది. ప్రతి రోజూ స్కూల్స్ కు చిన్నారులను పంపిస్తున్నా సరే కరోనా మహమ్మారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D3gGh1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour