Friday, 15 October 2021

Coal Crisis : ప‌వ‌ర్ బ్యాక‌ప్ వ్య‌వ‌స్థ‌లు సిద్దం చేసుకోండి - ఉద్యోగులకు ఐటీ దిగ్గ‌జ కంపెనీల అలర్ట్..!!

కేంద్రం బొగ్గు కొరత లేదని చెబుతోంది. అనేక రాష్ట్రాల్లో మాత్రం విద్యుత్ కోతలు కంటిన్యూ అవుతున్నాయి. బొగ్గు సరఫరా లేక అనేక నగరాల్లోనూ విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. దీంతో..ముఖ్యంగా ప్రముఖ ఐటీ కంపెనీల ఈ సమస్య తో అప్రమత్తం అవుతున్నాయి. తాజాగా..టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్ త‌మ ఉద్యోగుల‌కు దిశా నిర్దేశం చేశాయి. కీల‌క

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pk7gdB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour