వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీనుడు, మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రెండేళ్లుగా అసంతప్తిగా ఉన్న ఆయన.. ఇవాళ బహిరంగంగా గొంతు విప్పారు. సొంత పార్టీ విధానాలపై ఇవాళ డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vsrzqh
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment