Friday, 15 October 2021

మళ్లీ రక్తమోడిన ఆప్ఘనిస్తాన్: తాలిబన్ల గుండెకాయపై దాడి: కాందహార్ మసీదులో మూడు పేలుళ్లు

కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఆప్ఘనిస్తాన్‌లో మారణహోమం నిత్యకృత్యమైంది. తరచూ బాంబు దాడులు చోటు చేసుకుంటోన్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. ఆసుపత్రుల్లో కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇస్లామిక్ స్టేట్స్-ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు మారణ హోమానికి కారణమౌతున్నట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FOBR8C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour