కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఆప్ఘనిస్తాన్లో మారణహోమం నిత్యకృత్యమైంది. తరచూ బాంబు దాడులు చోటు చేసుకుంటోన్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. ఆసుపత్రుల్లో కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇస్లామిక్ స్టేట్స్-ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు మారణ హోమానికి కారణమౌతున్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FOBR8C
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment