ఏపీలో కొద్ది కాలంగా ఏయిడెడ్ విద్యా వ్యవస్థ పైన చర్చ సాగుతోంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇది మరింత వివాదాస్పదం కాకుండా ముఖ్యమంత్రి జగన్ గత వారం జరిగిన విద్యా శాఖ సమీక్షలో క్లారిటీ ఇచ్చారు. విద్యాశాఖ పరిధిలో విలీనం అయ్యేందుకు ముందుకు వచ్చిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DWHsYG
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment