Monday, 18 October 2021

మాజీ మంత్రి ఆనందబాబు ఇంటికి పోలీసులు : అర్ద్రరాత్రి హైడ్రామా : గంజాయి రవాణాపై వ్యాఖ్యలతో..!!

టీడీపీ నేత..మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద అర్ద్రరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన ఇంటికి రాత్రి పొద్దుపోయిన తరువాత విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు చేరుకున్నారు. సోమవారం ఆనంద్ బాబు గంజాయి దందా పైన మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేసారు. విశాఖ మన్యం నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై విమర్శలు గుప్పించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aPQ6Ms
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour