Wednesday, 20 October 2021

ఏపీ డీజీపీ తక్షణం రాజీనామా చెయ్యాలి; టీడీపీ కార్యాలయాలపై దాడులు పోలీసుల వైఫల్యమే: టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై నేతలు భగ్గుమంటున్నారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అంటూ నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసిపి కార్యకర్తలు దాడులు చేయడం, ఆ తర్వాత చంద్రబాబు దాడులకు నిరసనగా రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pyveSv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour