Wednesday, 20 October 2021

యాదాద్రి గోపురానికి భారీగా బంగారం విరాళాలు - కడప జెడ్పీటీసీ సైతం : ఎవరెంత ఇచ్చారంటే..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేస్తున్న యాదాద్రి దేవాలయం నిర్మాణం అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోవటంతో ..ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దీని కోసం 125 కిలోల బంగారం అవసరమని అంచనా వేసారు. డబ్బు రూపంలో ఆ విలువ దాదాపు రూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30IBTPv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour