Wednesday, 20 October 2021

నీవు ఏం చేశావ్?: ప్రశ్నించిన యువకుడ్ని చితకబాదిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(వీడియో)

ఛండీగఢ్: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకునే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. తాజాగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. ఓ యువకుడిని చితకబాదాడు. నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నిందుకే అతడ్ని చావబాదడం గమనార్హం. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో సదరు ఎమ్మెల్యే జోగీందర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aXFKdc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour