Saturday, 23 October 2021

కవ్వింపు చర్యలు వీడండి - నాయకత్వ సామర్ధ్యం కష్టమైందంటూ : లోక్ సత్తా జేపీ లేఖ వైరల్..!!

ఏపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల పైన లోక్ సత్తా..ప్రజాస్వామ్య పీఠం వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితుల్లో కొన్ని సూచనలతో ఆయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తో సహా రెండు పార్టీల కార్యకర్తలకు..పౌర సమాజానికి బహిరంగ లేఖ రాసారు. పార్టీల మధ్య ఈ తరహా రాజకీయం వల్ల ప్రజలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jv8GhB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour