Saturday, 23 October 2021

సచివాలయ ఉద్యోగులకు షాక్ - వేతనాల్లో భారీ కోత : సమస్య వారిది..నష్టం వీరికి..!!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో వారు ఊహించని విధంగా ప్రభుత్వం నుంచి కీలక సమాచారం అందింది. బయోమెట్రిక్‌ హాజరు లేదని అక్టోబర్‌ జీతంలో 10 నుంచి 50శాతం వరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nkPqnT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour