Saturday, 23 October 2021

జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలి - దర్యాప్తు సంస్థలతో కుమ్మక్కు : సుప్రీంలో రఘురామ పిటీషన్...!!

వైసీపీ రెబల్ ఎంపీ ముఖ్యమంత్రి జగన్ కేసులకు సంబంధించి మరో పిటీషన్ దాఖలు చేసారు. గతంలో జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని..ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, సీఎంతో పాటుగా ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో రఘురామ పిటీషన్లు దాఖలు చేసారు. వాటి విచారణ తరువాత పిటషన్లను తోసి పుచ్చుతూ సీబీఐ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GfIEZc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour