Saturday, 23 October 2021

వ్యాక్సిన్ తయారీదారులతో నేడు ప్రధాని భేటీ-భారత్ బయోటెక్, సీరం సహా ఏడుగురికి ఆహ్వానం

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో వందకోట్ల డోసుల మైలురాయికి భారత్ చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ భారతీయ వ్యాక్సిన్ దారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి భారత్ కు చెందిన ఏడుగురు వ్యాక్సిన్ తయారీదారుల్ని ఆహ్వానించారు. భారత్ లో మిగిలిన ప్రజలకు వ్యాక్సిన్లు వేసేందుకు ఆయా సంస్ధల నుంచి తీసుకోవాల్సిన సహకారంపై ప్రధాని చర్చించే అవకాశముంది. ఇవాళ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m6ydPF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour