కరోనా వ్యాక్సినేషన్ విషయంలో వందకోట్ల డోసుల మైలురాయికి భారత్ చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ భారతీయ వ్యాక్సిన్ దారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి భారత్ కు చెందిన ఏడుగురు వ్యాక్సిన్ తయారీదారుల్ని ఆహ్వానించారు. భారత్ లో మిగిలిన ప్రజలకు వ్యాక్సిన్లు వేసేందుకు ఆయా సంస్ధల నుంచి తీసుకోవాల్సిన సహకారంపై ప్రధాని చర్చించే అవకాశముంది. ఇవాళ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m6ydPF
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment