Saturday, 23 October 2021

జగన్ గారు న్యాయం చేయండి..మీ ఎమ్మెల్యే వేధిస్తున్నారు : రైతు ఫ్యామిలీ వేడుకోలు -పొలాలను ట్రాక్టర్లతో తొక్కించి.

అధికార పార్టీ ఎమ్మెల్యే రైతులను వేధిస్తున్న వీడియోలు ఇప్పుడు వైసీపీలో కలకలానికి కారణమవుతున్నాయి. రైతు పక్షపాత ప్రభుత్వంగా అటు ముఖ్యమంత్రి పదే పదే చెబుతుంటే..క్షేత్ర స్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు భిన్నంగా ఉంటోంది. తాజాగా.. శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి భూ ఆక్రమణ ఆరోపణలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. శింగనమల నియోజకవర్గంలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3noQF5o
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour