Saturday, 23 October 2021

ఆడవారిని తిట్టే నీచ సంస్కృతి టీడీపీది; చంద్రబాబులా జగన్ కుట్రలు చెయ్యలేదు: వాసిరెడ్డి పద్మ, తానేటి వనిత ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. పట్టాభి వ్యాఖ్యల దుమారంతో మొదలైన రచ్చ చిలికి చిలికి గాలివానగా మారింది. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి టిడిపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, తెలుగుదేశం పార్టీ నేతలు బూతులు మాట్లాడుతుంటే చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడని వైసీపీ నేతలు తీవ్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3niVayt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour