Tuesday, 5 October 2021

లఖింపూర్ ఖేరి హింసాకాండ ..మృతదేహాల అంత్య క్రియలకు నో అన్న బాధిత రైతు కుటుంబాలు, డిమాండ్లు ఇవే

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలోని టికునియాలో జరిగిన రైతు నిరసన కార్యక్రమంలో మరణించిన వారిలో ఇద్దరు రైతుల కుటుంబాలు మంగళవారం వారి మృతదేహాలకు పోస్టుమార్టం నివేదికలు వచ్చే వరకు దహనం చేయడానికి నిరాకరించారు.నచతార్ సింగ్ ఇంటికి మృతదేహం చేరుకున్నా వారు దహన సంస్కారాలు చెయ్యబోమని చెప్పారు. కుటుంబానికి మద్దతుగా స్థానిక రైతులు నిలబడ్డారు.లవ్‌ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు అంత్యక్రియల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lhVqOJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour