Tuesday, 5 October 2021

విశాఖలో పీకే టీమ్ సర్వే-వైసీపీ తాజా పరిస్ధితిపై ఫీడ్ బ్యాక్-రాజధాని ఆలస్యం-నేతల్లో అసంతృప్తి, ?

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. త్వరలో రెండున్నరేళ్లు పూర్తి చేసుబోతోున్న వైసీపీ సర్కార్.. సీఎం జగన్ మానసపుత్రిక అయిన మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయలేని పరిస్దితి ఉంది. అదే సమయంలో మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి పరిస్ధితి. అప్పటిలోగా మూడు రాజధానుల ప్రక్రియ కొలిక్కి తీసుకురావడంలో విఫలమైతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. దీంతో మూడు రాజధానుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lbpF9W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour