Tuesday, 5 October 2021

శాంతిని భగ్నం చేసే కుట్ర అట: ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో హింసాత్మక పరిస్థితుల వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకుంది. ఎనిమిది మంది మరణానికి కారణమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దాన్ని వైరల్‌గా మార్చారనే కారణంతో పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేతలపై కేసు నమోదు చేశారు. దీనితోపాటు- ప్రియాంక గాంధీ వాద్రా అరెస్టును నిరసిస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YjdOxg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour