Tuesday, 19 October 2021

టీడీపీ ఏపీ బంద్ - నిరసనలకు వైసీపీ పిలుపు : కొనసాగుతున్న అరెస్ట్ లు..!!

ఏపీలో పొలిటికల్ టెన్షన్ కనిపిస్తోంది. టీడీపీ నేత పట్టాభి వైసీపీ ముఖ్య నేతల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు..ఆ తరువాత వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాల పైన దాడులతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలో గంజాయి..డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పట్టాభి తాడేపల్లి ప్యాలెస్ లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DUE4Oa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour