Tuesday, 19 October 2021

అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారు: బీజేపీతో కలిసి పోటీకి సిద్ధం

న్యూఢిల్లీ: పంజాబ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అంతేగాక, బీజేపీతో పొత్తు కూడా ఉండనుందని తెలిపారు. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3b7ZVpb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour