Tuesday, 19 October 2021

అమరీందర్ కొత్త పార్టీ -బీజేపీతో పొత్తుకు సిద్దం : రైతు చట్టాలను ఉపసంహరిస్తే..!!

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ కీలక నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పంజాబ్ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. 2022లో జరుగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. అదే సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని..కేంద్రం తీసుకొచ్చిన మూడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Z49q5M
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour