Tuesday, 19 October 2021

మీకు మీరే దాడి చేసుకుని మాపై బురద చల్లుతారా? పట్టాభి మురికికాల్వలో తిరిగే పంది: ఎంపీ మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడి చేసిన తర్వాత చంద్రబాబు బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వైసిపి నేతల తీరుకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునివ్వడంతో అటు టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30MCuQl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour