Tuesday, 19 October 2021

భారత్ లో కరోనా క్షీణత: తగ్గుతున్న యాక్టివ్ కేసులు, తాజాగా 14,623 కొత్త కేసులు, 197 మరణాలు !!

భారతదేశంలో కరోనా వ్యాప్తికి కొనసాగుతుంది. నిన్న నమోదైన కరోనా కేసులతో చూస్తే ఈరోజు కాస్త ఎక్కువగా కరోనా కేసులు నమోదైనట్లుగా కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 14,623 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 12 శాతం ఎక్కువ. తాజా కేసులతో, దేశం మొత్తం కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 3,41,08,996

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lWww7p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour