Tuesday, 19 October 2021

టీడీపీ ఆఫీసులపై దాడులు- విపక్షాల ఖండన-కేంద్రం జోక్యం ఉంటుందా ? రాష్ట్రపతి పాలన చర్చ

ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు సాగించిన దాడుల్ని అన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికే టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కూడా ఈ దాడుల్ని ఖండించాయి. టీడీపీ అయితే మరో అడుగు ముందుకేసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని తొలిసారిగా డిమాండ్ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో ఈ దాడులకు సంబంధించి ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AZKN7s
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour