Thursday, 7 October 2021

లఖీంపూర్ ఖేరీపై స్టేటస్ రిపోర్ట్ కోరిన సుప్రీంకోర్టు-యోగీ సర్కార్ కు సూటి ప్రశ్నలు

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో నిరసనకు దిగిన రైతులపై కారు ఎక్కించి 8 మంది మృతికి కారకులైన వారిపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో అసలు నిందితుల్ని గుర్తించారా ? అరెస్టు చేశారా ? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అని సుప్రీంకోర్టు యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ను నిలదీసింది. లఖీంపూర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DaVIwO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour