Thursday, 7 October 2021

ప్రియాంకా గాంధీ: ‘రైతులను కారుతో ఢీకొట్టేందుకు అనుమతించే జాతీయవాది ఎవరు? మంత్రిని ఎందుకు పదవి నుంచి తప్పించరు?’

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసలో మరణించిన రైతుల కుటుంబాలను ఎన్నో ఆంక్షల నడుమ ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బుధవారం అర్థరాత్రి పరామర్శించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌, పంజాబ్‌ సీఎం చరన్‌జీత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా, హరియాణా కాంగ్రెస్ నాయకుడు దీపేందర్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mE4e0O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour