Thursday, 7 October 2021

శ్రీనగర్ లో షాకింగ్ టెర్రర్ ఎటాక్స్ : స్కూల్లోకి చొరబడి కాల్పులు ..ఇద్దరు టీచర్లను హతమార్చిన ఉగ్రవాదులు

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించటానికి ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదుల చర్యలను భద్రతా దళాలు కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులకు తెగబడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ పౌరులను హతమారుస్తున్నారు. తాజాగా ఒక స్కూల్ లోకి చొరబడి ప్రిన్సిపాల్ తో పాటు ఒక టీచర్ ను హతమార్చారు. శ్రీనగర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZUER2O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour