Monday, 11 October 2021

లష్కరే తొయిబాలో కొత్త విభాగం: ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన జవాన్లు

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్ల మధ్య భీకర ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ తెల్లవారు జాము వరకూ ఎదురు కాల్పులు కొనసాగాయి. షోపియాన్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఎదురు కాల్పుల్లో జవాన్లు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సోమవారం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లోో అయిదుమంది జవాన్లు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3luZQ4C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour